Header Banner

పథకాలు తీసుకుంటున్న ప్రభుత్వోద్యోగులకు షాక్! ఏకంగా ఎంతమందికంటే? ఈ ఏడాది కాలంలోనే.!

  Fri Jun 13, 2025 22:56        Politics

ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో సంక్షేమ పథకాలను పూర్తి స్దాయిలో అమలు చేయలేదనే విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. అయితే ఈ ఏడాది కాలంలోనే ఎంతో మంది అనర్హులు అప్పటికే అమలవుతున్న పథకాలను కొల్లగొట్టేస్తున్నారు. వీరిని గుర్తించి లబ్దిదారుల జాబితా నుంచి తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పథకాలు కొల్లగొడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను ఈ జాబితాల నుంచి తొలగించారు. రాష్ట్రంలో ఓవైపు పథకాల భారం ప్రభుత్వంపై భారీగా పెరుగుతుండగా.. మరోవైపు వీటి అమలులో లొసుగుల్ని వాడుకుంటూ వాటిని కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. వీరిని తొలగించకుండా పథకాలు అమలు చేసుకుంటూ పోతే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యేలా ఉంది.

 

ఇది కూడా చదవండి: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..

 

దీంతో కూటమి సర్కార్ ఈ దిశగా గట్టిగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా లక్షన్నర మంది ప్రభుత్వోగులు పథకాలు తీసుకుంటున్నట్లు గుర్తించారు. వారిని పథకాల జాబితా నుంచి తప్పించారు. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న లక్షన్నర మంది ఉద్యోగులు గత వైసీపీ ప్రభుత్వంలో లబ్దిదారులుగా చేరి సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్దంగా వీరు ఇలా తీసుకుంటున్నా తనిఖీలు చేయాల్సిన విభాగాలు నిద్రపోతున్నాయి. దీంతో ఇంత కాలానికి గ్రామ, వార్డు సచివాలయాలశాాఖ వారిని గుర్తించి పథకాల జాబితా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయినా ఇంకా చాలా మంది ఇలాంటి అనర్హులు పథకాలు తీసుకుంటూనే ఉన్నారని సమాచారం. వారిని ఎప్పుడు తొలగిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూటమి సర్కార్ చాలా సీరియస్ గానే ఉంది.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్‌తో పాటు ఉద్యోగ అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్‌లలో..

 

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!

 

రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!

 

ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!

 

ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!

 

ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!

 

శుభవార్త: రూ.6,405 కోట్ల విలువైన 2 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం! ఏపీ సహా 3 రాష్ట్రాలకు చాలా మేలు!

 

నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!

 

కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!

 

సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..

 

పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!

 

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Removes 1.5Lkh Employees #Schemes #BeneficiariesList